Skip to main content

On today's date APRIL 1st, 1935 : RESERVE BANK OF INDIA, Mumbai Established as per the out look of Dr.B.R.Ambedkar

అంబేద్కర్ గారు లండన్ లో చదువుకున్న సమయంలో బరోడా సంస్థానం నుంచి డబ్బు పంపడం కుదరదని ఒక ఉత్తరం అంబేద్కర్ గారికి ముట్టింది.
ఆ సమయంలో అంబేద్కర్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు నెల రోజులు గడిచింది యూనివర్సిటీ వారు చదువు ఆపేసి ఇండియాకు వెళ్లిపోమని చెప్పారు.

ఆ సమయంలో అంబేద్కర్ గారు అమ్మ రమాబాయికి ఉత్తరం రాశాడు.. నాకు బరోడా సంస్థానం డబ్బు పంపడం ఆపేసింది ఇక్కడ రోజుకు ఒక బన్ను తిని కాలం గడుపుతున్నాను.. ఎలాగైనా ఈ కోర్సు చేయాలి కాబట్టి నీ వద్ద ఏమైనా డబ్బులు ఉంటే పంపించు అని ఉత్తరం రాశాడు.

నా వద్ద "పేడ పిడకలు" ఆమ్మగా వచ్చిన డబ్బు 17 రూపాయలు మాత్రమే ఉంది అయితే ఆ డబ్బు మీకు పంపితే బాబు అనారోగ్యంతో ఉన్నాడు బాబుకి డాక్టర్ వద్ద చూపించాలి కాబట్టి నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదని అంబేద్కర్ గారికి ఉత్తరం రాసింది రమాబాయి.

నా దేశంలో లక్షల మంది చిన్నారులు తిండికి లేక ఆరోగ్యం సరిగా లేక ఏదో ఒక కారణంతో చనిపోతున్నారు వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే నేను తప్పకుండా చదవాలి కాబట్టి మీ వద్ద ఉన్న 17 రూపాయలు నాకు పంపమని ఆర్డర్ వేశాడు అంబేద్కర్ గారు.

రమాబాయి గారికి కూడా అంబేద్కర్ గారు చెప్పింది నచ్చింది ఇప్పటికిప్పుడు మధ్యలో చదువు ఆపేస్తే ఇన్నాళ్లు పడ్డ శ్రమ అంతా వేస్ట్ అవుతుందని ఆమె దగ్గర ఉన్న డబ్బు పంపింది.

కొన్నాళ్ళకు బాబు చనిపోయాడు ఇదే విషయాన్ని అంబేద్కర్ గారికి రమాబాయి ఉత్తరం రాసింది.. ఆ సమయంలో అంబేద్కర్ గారు చెప్పిన మాటలు ఏమిటో తెలుసా... 
నీవు నా భార్యవు కాదు నా తల్లివి నీవే లేకుంటే నేను ఇంత దూరం వచ్చే వాడిని కాదు.. నేను నీ దగ్గర ఉండి ఉంటే పాదాభివందనం చేసేవాడిని నన్ను మన్నించు రమాబాయి నా చదువు కోసం పిల్లవాడిని చంపుకున్నాను నేను ఎంతో మనోవేదనకు గురవుతున్నానని తిరిగి లెటర్ రాశాడు.

చూశారా.. ఈ రోజుల్లో అయితే దేశం కోసం కాదు కదా కనీసం వీధి ఉన్నవారి కోసం కూడా హెల్ప్ చేయరు.

Comments

Popular posts from this blog

Pranamillina in the paved area Chandrababu AP CM Chandrababu in Amaravati Traveling Neglected under the YCP regime Many constructions and conditions of the capital region

శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రణమిల్లిన చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. YCP పాలనలో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని ఆయన పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో ఆయన ఉద్దండరాయునిపాలెం బయల్దేరి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మోకాళ్లపై కూర్చొని నమస్కరించారు.

PRANEET RAO CONFESSION STATEMENT IN PHONE TAPPING CASE | INTERROGATION IN PROCESS | @FACTCLUB

*ఆ 17 హార్డ్ డిస్క్‌లను మూసారంబాగ్ మూసిలో పడవేశాం*  హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. 1200 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జిలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు.  8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నట్టు ప్రణీతరావు తెలిపారు. అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించిగా.. అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్టు వెల్లడించారు. ప్రభాకర్ రావు సాయంతో ట్యాపింగ్ చేశాం.. ఆర్థిక ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు.  పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామని ప్రణీత్ రావు తెలిపారు. ఫోన్ టాపింగ్‌ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామన్నారు.  ఈ ల్యాబ్‌కు సంబంధించిన శ్రీనివాస్, అనంతలో స...

Today all political parties are talking about women empowerment. But the respective political parties are not giving proper priority to women.

మహిళా రిజర్వేషన్‌తోనే సాధికారత సాధ్యం నేడు మహిళా సాధికారత గూర్చి అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడు తున్నాయి. కానీ మహిళలకు ఆయా రాజకీయ పక్షాలు సముచితమైన ప్రాధాన్యతను ఇవ్వటం లేదు.  నేటికి మహిళలను వంట ఇంటికే పరిమితం చేస్తున్నారు. దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతాపార్టీ నేటికీ మనుస్మృతిని ప్రామాణికంగా భావిస్తున్నది.  స్త్రీల హక్కుల పట్ల చులకనభావం చూపిస్తున్నది. మన రాజ్యాంగం కంటే మనుస్మృతి గొప్పదని ప్రచారం చేస్తున్నది. కానీ మనుస్మృతి మహిళలను అంటరానివారిగా భావించి వారికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు వాంఛనీయం కాదని చెబుతున్నది.  ఆధునిక ప్రపంచంలోనూ మహిళలు అన్ని రంగాలలో వివక్షతకు గురవుతున్నారు. అన్ని దేశాలలో ఈ వివక్షత కొనసాగుతున్నది. భూమి, ఆకాశం, సముద్రగర్భంలో అన్ని రంగాలలో నేడు పురుషులో సమానంగా మహిళలు పనిచేస్తున్నారు.  పోటీ పడుతున్నారు. అమెరికా వంటి అభివృద్ధిచెందిన దేశం నుండి దేశ అధ్యక్ష పదవికి ఒక భారతీయ మూలం ఉన్న మహిళ పోటీపడటం మనకు గర్వకారణం.  విద్య, వైద్య, సాఫ్ట్‌వేర్‌ రంగాలలో మహిళలు ఎంతో ముందంజలో ఉన్నారు. రక్షణరంగం, విమానయాన రంగం, అంతరిక్షరంగం, షిప్పింగ్‌ వంటి రంగా...