Skip to main content

YS SHARMILA Garu For the first time after taking charge as AP Congress President, Meet Telangana State Chief Minister and PCC Chief Revanth Reddy garu were politely discussed on various political issues.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలు రాజకీయ అంశాలపై చర్చించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతానని శపథం చేసిన వైఎస్ షర్మిల ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో వైసీపీని చావు దెబ్బ కొట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై రేవంత్ రెడ్డి తో చర్చించినట్టు తెలుస్తుంది. 

ఆంధ్రధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 

.

 వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టక ముందు జవసత్వాలు లేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడిప్పుడే మళ్లీ తన ఉనికిని చాటుకుంటోంది. 

వచ్చే ఎన్నికలలో బలంగా ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న షర్మిల తాజాగా వేస్తున్న అడుగులు ఆసక్తిని కలిగిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఒకపక్క పార్టీ శ్రేణులను బలోపేతం చేయడంతోపాటు, ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, వైసిపి పాలనను టార్గెట్ చేస్తూ జిల్లాల పర్యటనలలో షర్మిల నిప్పులు చెరుగుతున్నారు

 పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన షర్మిల ఆయనతో అనేక రాజకీయపరమైన అంశాలపై మాట్లాడారు. 

త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న క్రమంలో వైయస్ షర్మిల తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డిని ఏపీలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సహకరించాలని కోరినట్టు సమాచారం. 

అంతేకాదు పార్టీకి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసం కూడా రేవంత్ రెడ్డితో చర్చలు జరిపినట్టు సమాచారం.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి తెలంగాణ రాష్ట్రంలో ఫాలో అయిన సక్సెస్ మంత్ర ఏమిటి అన్న దానిపైన కూడా రేవంత్ రెడ్డితో చర్చించినట్టు తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

BRAHMANI NARA NEW STORE OPENING | AUTONAGAR WEAVERSHALA | TDP, HERITAGE , AUTONAGAR

మంగళగిరి టౌన్  మంగళగిరి వీవర్‌శాల ప్రారంభోత్సవం  టాటా తనేరా సీఈవో అంబుజ నారాయణతో కలిసి ప్రారంభించిన హెరిటేజ్‌ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి  వీవర్‌శాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా బ్రహ్మణి  వీవర్‌శాలలో ఏర్పాటు చేసిన ఆధునాతన చేనేత మగ్గాలను పరిశీలించిన నారా బ్రహ్మని  I love sarees. How about you? What's your favorite weave? #Mangalagiri #Saree #AndhraPradesh Nara Brahmani: ఆటోనగర్ లో వీవర్ శాల ప్రారంభోత్సవానికి హాజరైన నారా బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో బ్రాహ్మణి పర్యటన చేనేత డైయింగ్ షెడ్ ను పరిశీలించిన లోకేశ్ అర్ధాంగి తమ సమస్యలు విన్నవించుకున్న చేనేత కార్మికులు మంగళగిరి చేనేత రంగానికి టాటా గ్రూప్ మద్దతు Nara Brahmani attends Weavershala inauguration in Autonagar టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి నేడు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో పర్యటించారు. ఆత్మకూరులో ఉన్న చేనేత డైయింగ్ షెడ్ ను పరిశీలించారు. అక్కడి చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.  తన పర్యటన సందర్భంగా నారా బ్రాహ్మణి ఆట...

Karnataka CM Siddaramaiah visits The Rameshwaram Cafe, a day after a low-intensity explosion took place here in Bengaluru.

హోంశాఖ ఉన్నతాధికారులతో కర్ణాటక సీఎం సమావేశమయ్యారు KARNATAKA RAMESHWAR CAFE BLAST| BENGULURU |  బెంగళూరులోని సీఎం ప్రభుత్వ నివాసం కావేరిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. (ANI)  16:51 (IST), మార్చి 2  రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనపై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ విచారణ: బెంగళూరు పోలీసు కమిషనర్‌  10 మంది గాయపడిన రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించామని, ఈ సంఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద శనివారం తెలిపారు.  'X'పై ఒక పోస్ట్‌లో, "కేసు దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి)కి అప్పగించారు. గాయపడిన వారందరూ కోలుకుంటున్నారు. ఎటువంటి అరెస్టు (ఎటువంటిది) చేయలేదు." బెంగళూరు తినుబండారం వద్ద నిన్న జరిగిన తక్కువ-తీవ్రత బాంబు పేలుడుకు సంబంధించి నలుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు అంతకుముందు రోజు పోలీసు వర్గాలు తెలిపాయి. వాటిని ధార్వాడ్, హుబ్బళ్లి, బెంగళూరు నుంచి తీసుకెళ్లారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) వల్ల జరిగిన ఈ ...

| SRILEELA SUDDENLY TAKEOFF | still waiting for a good hit almost average films till done with no mark | Factclub.

శ్రీలీల తక్కువ కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. వరుస ఫ్లాపులు, డిజాస్టర్లతో డిమాండ్ తగ్గిపోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ సినిమా ఉండగా, మరో సినిమా ప్లాన్ దశలో ఉంది.  ప్లాన్ చేసిన విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమా విషయంలో క్లారిటీ లేదు కానీ నితిన్ సరసన నటిస్తున్న రెండో సినిమా "రాబిన్ హుడ్" ఇంకా శ్రీలీల చేతిలోనే ఉంది.   వారం రోజుల పాటు ఆమెతో షూట్ కూడా చేశారు. ఈ క్రమంలోనే శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ నివేదికలు నిజం కాదు.  నితిన్ సినిమాని పక్కన పెడితే కృతి శెట్టి లాగానే శ్రీలీల కూడా అదే స్పీడ్‌తో స్టార్‌డమ్‌పై దూకి నేలకూలింది. ఇప్పుడు ప్లానింగ్‌లో కొత్త సినిమాలు లేవు.  అంతేకాదు ప్రతి సినిమాలో ఆమె డ్యాన్స్ చేసి ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. "గుంటూరు కారం" సినిమాలో అయితే శ్రీలీల నిష్టూరంగా కనిపించింది.  నిర్మాతలు మరియు దర్శకులు కూడా శ్రీలీలాను కేవలం ఆమె డ్యాన్స్ స్కిల్స్ కోసమే తీసుకున్నట్లు వాడుకున్నారు. అయితే అక్కడ కూడా ఆమెకు సాయి పల్లవిలాగా యూఎస్పీలో ఎలాంటి ప్రత్యేక గుర్తింపు రాలేదు.  ఇప్పుడు ...