Skip to main content

CM REVANTH REDDY GARU ALONG WITH CABINET MINISTERS WILL VISIT THE MEDIGADA PROJECT TO EXPOSE SCAM

మరి కాసేపట్లో మేడిగడ్డకు బయల్దేరునున్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులతోపాటు ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి బయల్దేరనున్నారు.

Factclub  : ఫిబ్రవరి 13
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్తె తెలంగాణ సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం
రూ.38,500 కోట్లతో 2008 లో టెండర్లు పిలిచారు.రీడిజైన్ పేరుతో బీఆరెస్ ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్ మార్చి అంచనాలు పెంచింది.
రూ.1లక్ష 47 వేల కోట్లకు అంచనాలు పెంచారు
ఇసుక కదిలితే బ్యారేజ్ కూలింది అని వాళ్లు చెబుతున్నారు..
వాళ్లు ఇసుకలో పేక మేడలు కట్టారా?

ఇండియా పాకిస్తాన్ బార్డర్ లా ప్రాజెక్టు వద్ద పహారా పెట్టారు..
ఎవరినీ చూడకుండా అడ్డుకున్నారు.
కొంత మంది అధికారులు ఫైళ్ళు మాయంచేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి..

దీంతో మా ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టింది.
విజిలెన్స్ విచారణ చేపట్టి పూర్తి నివేదిక ఇచ్చింది…
అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీ శాసనసభ సభ్యుడిపై ఉంది..

మీరు, మీ శాసన సభ్యులు మేడిగడ్డకు రండి.. మీరు ఆవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించండి..
మీ అనుభవాలను అక్కడ అందరికీ వివరించి చెప్పండి..
తాజ్ మహల్ లాంటి ఆ అద్భుతాన్ని ఎలా సృష్టించారో అందరికీ చెప్పండి..సభలో విజిలెన్స్ నివేదికపై చర్చ చేపట్టాల్సిన అవసరం ఉంది..
అందుకే మనమంతా మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేద్దాం.
కేసీఆర్ కు నేను విజ్ఞప్తి చేస్తున్నా.

కాళేశ్వర్ రావు గారిని అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నా..
మీకు బస్సుల్లో రావడం ఇబ్బంది అనుకుంటే… హెలికాఫ్టర్ కూడా సిద్ధంగా ఉంది..
రేపో ఎల్లుండో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేస్తారు
కాళేశ్వరం కథేంటో సభలో తెలుద్దాం…

అసెంబ్లీ దగ్గర నాలుగు ప్రత్యేక బస్సులను కూడా సిద్ధం చేశారు. అసెంబ్లీకి హాజరైన అనంతరం అందరూ కలిసి మేడిగడ్డకు బయలుదేరుతారు.

జరిగిన వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా? లేదా?
తప్పు జరిగిందా లేదా? జరిగితే కారణం ఎవరు?.. శిక్ష ఏమిటి..?
కాళేశ్వర్ రావు అని గతంలో ఆయన్ను ఆనాటి గవర్నర్ సంభోదించారు..

మధ్యహాన్నం 3 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకొను న్నారు. 2 గంటల పాటు సైట్ విజిట్ చేయనున్నారు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండనుంది.
ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరు తారు…

Comments

Popular posts from this blog

Fighter is ready to release in OTT | NETFLIX | #FACTCLUB

బాలీవుడ్ ఔత్సాహికులు గత నెలలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏరియల్ యాక్షన్ చిత్రం "ఫైటర్" సినిమా థియేటర్లలోకి దూసుకెళ్లి, దాని అధిక-ఆక్టేన్ థ్రిల్స్ మరియు అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆడ్రినలిన్-పంపింగ్ దృశ్యాన్ని అందించారు.   Source : instagram  హృతిక్ రోషన్ మరియు దీపికా పదుకొణె ప్రధాన పాత్రలలో డైనమిక్ ద్వయం నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రభావాన్ని చూపింది, ఆకట్టుకునే వసూళ్లను రూ.  340 కోట్లు. "ఫైటర్" చుట్టూ ఉన్న సందడి పరిశ్రమ అంతటా ప్రతిధ్వనిస్తూనే ఉంది, ఇప్పుడు అందరి దృష్టి దాని రాబోయే డిజిటల్ ప్రీమియర్‌పై ఆసక్తిగా ఉంది.   పరిశ్రమలోని అంతర్గత వ్యక్తుల ప్రకారం, ఈ చిత్రం స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 21, 2024న తన ప్రత్యేక అరంగేట్రం చేయనుంది, వీక్షకులకు వారి ఇళ్ల సౌకర్యం నుండి ఆనందకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది.  అధికారిక ధృవీకరణ ఇంకా చేయవలసి ఉన్నప్పటికీ, యాక్షన్-ప్యాక్డ్ కోలాహలం చూసే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులలో ఇప్పటికే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వయాకామ్ 18 స్టూడియోస్ మరియు మార్ఫ...

BRAHMANI NARA NEW STORE OPENING | AUTONAGAR WEAVERSHALA | TDP, HERITAGE , AUTONAGAR

మంగళగిరి టౌన్  మంగళగిరి వీవర్‌శాల ప్రారంభోత్సవం  టాటా తనేరా సీఈవో అంబుజ నారాయణతో కలిసి ప్రారంభించిన హెరిటేజ్‌ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి  వీవర్‌శాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా బ్రహ్మణి  వీవర్‌శాలలో ఏర్పాటు చేసిన ఆధునాతన చేనేత మగ్గాలను పరిశీలించిన నారా బ్రహ్మని  I love sarees. How about you? What's your favorite weave? #Mangalagiri #Saree #AndhraPradesh Nara Brahmani: ఆటోనగర్ లో వీవర్ శాల ప్రారంభోత్సవానికి హాజరైన నారా బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో బ్రాహ్మణి పర్యటన చేనేత డైయింగ్ షెడ్ ను పరిశీలించిన లోకేశ్ అర్ధాంగి తమ సమస్యలు విన్నవించుకున్న చేనేత కార్మికులు మంగళగిరి చేనేత రంగానికి టాటా గ్రూప్ మద్దతు Nara Brahmani attends Weavershala inauguration in Autonagar టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి నేడు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో పర్యటించారు. ఆత్మకూరులో ఉన్న చేనేత డైయింగ్ షెడ్ ను పరిశీలించారు. అక్కడి చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.  తన పర్యటన సందర్భంగా నారా బ్రాహ్మణి ఆట...

Karnataka CM Siddaramaiah visits The Rameshwaram Cafe, a day after a low-intensity explosion took place here in Bengaluru.

హోంశాఖ ఉన్నతాధికారులతో కర్ణాటక సీఎం సమావేశమయ్యారు KARNATAKA RAMESHWAR CAFE BLAST| BENGULURU |  బెంగళూరులోని సీఎం ప్రభుత్వ నివాసం కావేరిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. (ANI)  16:51 (IST), మార్చి 2  రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనపై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ విచారణ: బెంగళూరు పోలీసు కమిషనర్‌  10 మంది గాయపడిన రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించామని, ఈ సంఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద శనివారం తెలిపారు.  'X'పై ఒక పోస్ట్‌లో, "కేసు దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి)కి అప్పగించారు. గాయపడిన వారందరూ కోలుకుంటున్నారు. ఎటువంటి అరెస్టు (ఎటువంటిది) చేయలేదు." బెంగళూరు తినుబండారం వద్ద నిన్న జరిగిన తక్కువ-తీవ్రత బాంబు పేలుడుకు సంబంధించి నలుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు అంతకుముందు రోజు పోలీసు వర్గాలు తెలిపాయి. వాటిని ధార్వాడ్, హుబ్బళ్లి, బెంగళూరు నుంచి తీసుకెళ్లారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) వల్ల జరిగిన ఈ ...